బ్యాంకులు, ఉద్యోగులకు మోదీ హెచ్చరిక
నోట్ల రద్దు తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. అక్రమార్కులను వదిలిపెట్టేదిలేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవచేయడానికేనని గుర్తుచేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు