సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం

నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ మోసం వెలుగుచూసింది. బండ్లగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బండ్లగూడ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ సూపర్ మార్కెట్ నుంచి ఆదివారం 25 కేజీల బియ్యం బస్తాను కొనుగోలు చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top