పీపుల్స్‌ ప్లాజా వద్ద పింక్‌థాన్‌ రన్‌

మహిళల ఆరోగ్యం- బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కోసం నగరంలోని నక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా వాద్ద ఆదివారం ఉదయం పింక్‌థాన్‌ రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ జండా ఊపి రన్‌ ప్రారంభించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top