అమరావతి భూసేకరణపై సుప్రీంలో పిటిషన్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అడుసుమిల్లి జయప్రకాశ్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 17వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top