అమరావతి భూసేకరణపై సుప్రీంలో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్పై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 17వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు