‘కాబోయే రాష్ట్రపతి’ నివాసంలో కోలాహలం
ప్రస్తుత బిహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించన తర్వాత పట్నాలో సీన్ పూర్తిగా మారిపోయింది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్కు గతంలో ఎన్నడూ లేనంతలా ప్రజలు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడంతా కోలాహలంలా మారింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు