పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది

నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ ఓటమి తథ్యమని పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది కాబట్టే ఆ పార్టీకి తన మద్దతు ప్రకటించలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ అవమానం తన ఖాతాలో పడకుండా పవన్‌ తటస్థంగా ఉంటానన్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top