బాంబు పేల్చిన పన్నీర్‌ సెల్వం

అన్నాడీఎంకే వైరి వర్గాలైన ఓపీఎస్‌-ఈపీఎస్‌ గ్రూపుల విలీనానికి రంగం సిద్ధమైందని భావిస్తుండగా.. అనూహ్యరీతిలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మరోసారి శశికళపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top