మా పరువు పోయింది: యాక్సిస్ బ్యాంకు
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు బ్రాంచిల్లోని నకిలీ ఖాతాల్లో వచ్చిపడిన డబ్బు కారణంగా తమ పరువు నట్టేట్లో కలిసిపోయిందని యాక్సిస్ బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు పేరు ఇంతగా పాడైపోవడం తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని చెప్పారు. బ్రాండ్ నేమ్ పడిపోయినప్పుడు కృషితో మాత్రమే దాన్ని తిరిగి పొందగలుగుతామని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు