త్వరలోనే అన్నాడీఎంకే వైరివైర్గాల విలీనం

అధికార అన్నాడీఎంకే పార్టీలోని రెండు వైరి వర్గాలైన ఓ. పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్‌) గ్రూపుల విలీనానికి సర్వసిద్ధమైనట్టు కనిపిస్తోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆశీస్సులతో ఈ రెండు వర్గాలు ఏకతాటిపైకి రాబోతున్నాయి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top