త్వరలోనే అన్నాడీఎంకే వైరివైర్గాల విలీనం
అధికార అన్నాడీఎంకే పార్టీలోని రెండు వైరి వర్గాలైన ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) గ్రూపుల విలీనానికి సర్వసిద్ధమైనట్టు కనిపిస్తోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆశీస్సులతో ఈ రెండు వర్గాలు ఏకతాటిపైకి రాబోతున్నాయి
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు