రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం

మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లాలో ఇటీవల రైతులపై పోలీసులు జరిపి న కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబా లను ఆ రాష్ట్ర సీఎం చౌహన్‌ బుధవారం పరామర్శించారు. కాల్పుల ఘటనలో మర ణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ. కోటి చొప్పున నష్ట పరిహారాన్ని సీఎం చౌహన్‌ చేతుల మీదుగా అందజేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top