రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం
మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ జిల్లాలో ఇటీవల రైతులపై పోలీసులు జరిపి న కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబా లను ఆ రాష్ట్ర సీఎం చౌహన్ బుధవారం పరామర్శించారు. కాల్పుల ఘటనలో మర ణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ. కోటి చొప్పున నష్ట పరిహారాన్ని సీఎం చౌహన్ చేతుల మీదుగా అందజేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు