'ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదు'

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ఆదివారం విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top