శిరీషపై అత్యాచారం జరగలేదు!

బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక అందినట్లు తెలుస్తోంది. శిరీష దుస్తులపై ఉన్న మరకల ఆధారంగా ఈ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కాగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతునక్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top