రెండు గ్రామాలు దత్తత తీసుకున్న నిర్మలా సీతారామన్

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పెదమైనవాని లంక, తూర్పుతాళ్ల గ్రామాలను దత్తత తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ గ్రామాలతో 20 సంవత్సరాల ముందు నుంచి తనకు కొంచెం పరిచయం ఉందని తెలిపారు. ఏడాదికో గ్రామం దత్తత తీసుకోవాలని ప్రధాని మోదీ కోరినా తాను ఒకేసారి రెండు గ్రామాలు దత్తత తీసుకున్నట్టు చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top