57 మంది ఉగ్రవాదులు హతం

నైగర్‌లో ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ బోకోహారమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఓ గ్రామంపై దాడి చేసిన 57 మంది ఉగ్రవాదులను నైగర్‌ సైన్యం మట్టుబెట్టింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top