వెంకయ్య నామినేషన్, అగ్రనేతల హాజరు
ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం. వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ కార్యదర్శికి సమర్పించారు. నామినేషన్ పత్రాలపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ సంతకాలు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు