'లోకేశ్ సత్తా నిరూపించుకోవాలి'
ఏపీ అసెంబ్లీ నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నిర్మాణం వ్యయం రూ. 200 కోట్ల నుంచి రూ. 750 కోట్లకు ఎలా చేరిందో చెప్పాలన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, అందుకే అసెంబ్లీ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ప్రధాని రావడం లేదని ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు