నంద్యాలలో టీడీపీ నేత బూతు పురాణం
కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ మైనార్టీ నేతపై తాజాగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి నోరు పారేసుకున్నారు. వాట్సప్ పోస్టింగ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతు పురాణం విప్పారు. ‘నన్నెవరు ఏమీ చేయలేరు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్యే ఉండాలి. తమాషా చేస్తున్నావా’ అంటూ ఫోన్లో చిందులు వేశారు. ‘నేను అందరిలాంటి వాడ్ని అనుకోకు, నేనెంత మంచివాడ్నో అంత ఇది. నోరు తగ్గించుకుని మాట్లాడు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా. నేనంటే భయం లేదురా నీకు.. నువ్వు హీరో అనుకుంటున్నావురా. చూపిస్తా చూడు’ అంటూ వీరంగం సృష్టించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు