ఎస్ఆర్ సీపీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే
ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఇంఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంజీవరెడ్డి సంజీవరెడ్డి, ఆయన తనయులు వెంకట్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పార్టీలో చేరారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు