టీడీపీ డబ్బుల పంపకం: ఉద్రిక్తత

పట్ణంలోని గాంధీనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతోన్న టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top