నంద్యాలలో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం
చిన్నాచితకా ఇబ్బందులు మినహా నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకూ 32.4 శాతం పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వస్తుండడం విశేషం.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు