నంద్యాల ఉపఎన్నిక: బీజేపీ అధికారిక ప్రకటన

నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే మద్దతు తెలపాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధికారికంగా ప్రకటించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top