వేటకొడవళ్లతో దాడి : ఒకరి మృతి

గుంటూరు జిల్లా తెనాలిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో మండలంలోని నేలపాడు-సిరిపురం రహదారిలో నలుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో బాలయ్య అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురూ ఓ కేసు విషయమై కోర్టుకు వెళ్తుండగా వేట కొడవళ్లతో దాడి చేశారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top