పాక్ గడ్డపైనే ‘ముంబై’ కుట్ర
ముంబైలో 26/11 దాడులు పాకిస్తాన్ లోని ఉగ్రవాదులే చేశారని స్వయంగా ఆ దేశ జాతీయ భద్రతా మాజీ సలహాదారు మహమూద్ అలీ దురానీ వెల్లడించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థకు చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారని, ఇది సీమాంతర ఉగ్రవాదానికి ‘మచ్చుతునక’ అని స్పష్టంచేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు