‘చావో రేవో చంద్రబాబును నిద్రపోనివ్వొద్దు’

పార్టీలను పక్కకుపెట్టి కాపులందరం ఒక్కటవ్వాలని కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్‌ సాధించేవరకు కాపు జాతి నిద్ర పోకూడదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిద్రపోనివ్వొద్దని, ఈ ఉద్యమంలో చావో రేవో ఏదో ఒకటి తేల్చుకొని తీరుదామని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top