పవన్‌ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ

చంద్రబాబుతో ప్రయాణించి పరపతి తగ్గించుకోవద్దని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సూచించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పవన్‌కు బహిరంగ లేఖ రాశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top