భూ కుంభకోణంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
విశాఖలో వెలుగుచూసిన భూ కుంభకోణం, రికార్డుల గల్లంతులో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హస్తం ఉన్నందున సీబీఐ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు