కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం

జిల్లాలోని ఎస్‌ రాయవరం మండలంలో గడ్డపాడు వద్ద వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న భర్త అందులో నుంచి బయటపడగా.. చిక్కుకుపోయిన భార్య సజీవదహనమైంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top