భారత్, శ్రీలంక మధ్య ‘ఆర్థిక’ బంధం
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేతో ప్రధాని మోదీ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఆ తరువాత భారత్, శ్రీలంక మధ్య ఆర్థిక సహకార ఒప్పందం కుదిరింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు