టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీ, వ్యక్తి మృతి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి కారు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని గరికపాడు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్ధలికి చేరుకునే లోపు అక్కడి నుంచి వేరే కారులో వెళ్లిపోయారు శిల్పా. మృతుడు తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన దారావత్ దేవ్లాగా గుర్తించారు. కాగా, కేసును పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు