'డబుల్' ఇళ్లకి డబ్బులడిగితే నిలదీయండి
డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయండని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం పరిశీలించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు