వారిని ఉరితీసినా పాపం లేదు

ప్రాజెక్టులను అడ్డుకునే వారిని ఉరితీసినా పాపం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా తాము ముం దుకు సాగుతుంటే.. ఆ ప్రాజెక్టులను అడ్డుకునే దిశగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిం చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top