వారిని ఉరితీసినా పాపం లేదు
ప్రాజెక్టులను అడ్డుకునే వారిని ఉరితీసినా పాపం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా తాము ముం దుకు సాగుతుంటే.. ఆ ప్రాజెక్టులను అడ్డుకునే దిశగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిం చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు