భార‍్యను హత్యచేసి.. భర్త ఆత‍్మహత్య

అనుమానం పెనుభూతమై ఒక కుటుంబాన్ని కాటువేసింది. ఫలితంగా అమాయకుడైన బాలుడు అనాథగా మారాడు. ఈ విషాద ఘటన మంగళవారం తెల‍్లవారుజామున వైఎస్సార్‌ జిల్లా వేముల మండలం నల‍్లచెరువుపల్లి గ్రామంలో జరిగింది. నల‍్లచెరువుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామాంజనేయులు, కవిత దంపతులు కూలీపని చేసుకుని జీవించేవారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top