‘పశువధ’ నిషేధంపై భగ్గుమన్న విపక్షాలు
పశువులను వధ కోసం మార్కెట్లలో అమ్మకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధంపై విపక్షాలు సోమవారం భగ్గుమన్నాయి. నిషేధం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని, తమ ప్రభుత్వం అంగీకరించబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు