చరిత్ర హీనులుగా మిగిలిపోతాం

జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి చంద్రబాబు పోరాడాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతామని, భవిష్యత్ తీరాలకు తీరని నష్టం చేసిన వారం అవుతామని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top