'కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తా'

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేసీఆర్ ఈ మేరకు తన మనసులో మాటను వెల్లడించారు. ధర్మారంలో మాట్లాడుతూ.. కొప్పుల ఈశ్వర్ ను తన కేబినెట్ లో తీసుకుంటానని స్పష్టం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top