మూడోదశలో కరీంనగర్‌‌కు ‘స్మార్ట్‌’హోదా

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీల జాబితాలో ఎట్టకేలకు కరీంనగర్‌ చోటు దక్కించుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్మార్ట్‌సిటీ మిషన్‌ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదాను ప్రకటించారు. స్మార్ట్‌ సిటీ ప్రకటనతో కరీంనగర్‌కు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యి ంది. అంతేకాకుండా రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top