టీడీపీనే ముగినిపోయే పార్టీ:జోగి రమేష్
ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం కాదని, తెలుగుదేశం పార్టీనే మునిగిపోయే పార్టీ అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు