ఘోర ప్రమాదం: జేఎన్టీయూ వీసీ మృతి

ఇన్నోవా కారు.. లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ సహా ముగ్గురు మరణించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top