జేమ్స్‌ బాండ్‌ మూర్‌ ఇకలేరు

జేమ్స్‌బాండ్‌ ఫేమ్‌ సర్‌ రోజర్‌ మూర్‌(89) మంగళవారం కన్నుమూశారు.గత కొద్దికాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన స్విట్జర్లాండ్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top