ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌, బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top