కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

ఐటీ మంత్రి కె.తారక రామారావుకు స్కోచ్‌ సంస్థ ‘ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top