హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాద కేసు
హైదరాబాద్లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై కేసు నమోదైంది. 8మంది పై ఎన్ఐఏ చార్జ్ షీటు దాఖలు చేసింది. అబ్దుల్ బిన్ అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అబీబ్ మహ్మద్, ఇలియన్ యద్జానీ, ముసఫర్ హుస్సేన్, యాసిర్ అహ్మతుల్లా, అతావుల్లా రెహ్మాన్ పై చార్జ్ షీటు దాఖలు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు