ఇంటర్మీడియెట్‌కూ నిమిషం నిబంధన

ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలను మార్చి 1 నుంచి 19 వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్‌ తరహాలో ఈ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top