రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

నగరంలోని ఔటర్ రింగ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top