చైనా కన్నా భారత్‌ దూసుకుపోతోంది...

అభివృద్ధిలో చైనా కన్నా భారత్‌ దూసుకుపోతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న 20వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో ఆయన సోమవారం ప్రసంగిస్తూ భారత్‌ ఆర్థికంగా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top