చైనా కన్నా భారత్ దూసుకుపోతోంది...
అభివృద్ధిలో చైనా కన్నా భారత్ దూసుకుపోతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న 20వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన సోమవారం ప్రసంగిస్తూ భారత్ ఆర్థికంగా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు