ఐటీ కంపెనీలకు ఉగ్రముప్పు!
ఐటీ కారిడర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ముష్కరులు... హైదరాబాద్లోని ఐటీ కంపెనీలను టార్గెట్ చేసినట్లు సమాచారంతో తెలంగాణ పోలీసులను ఐబీ అప్రమత్తం చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు