'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా'
తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పెద్ద అల్లుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వేంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కారంచేడులో ఆయన స్వగృహంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. అందువల్లే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు