అగ్నికి ఆహుతి

ఇటీవల జరిగిన ఉగ్రదాడులను మరవకముందే బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమలండన్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ 24 అంతస్తుల భవనంలో అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. 74 మం దికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top