రాంగ్ రూట్లో వెళ్లి లారీని ఢీ కొట్టిన గుర్రపు బండి
ఈ నెల 21వ తేదీ తెల్లవారుజామున బేగంబజార్ ప్రధాన రహదారి పై రెండు గుర్రాల బగ్గీ రాంగ్ రూట్ లో స్పీడ్ గా వెళ్తూ లారీ ని ఢీ కొట్టింది.సంఘటన లో రెండు గుర్రాలకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇదే సంఘటన ఉదయం సమయం లో జరిగి ఉంటే ఎంతో మందికి గాయాలు అయ్యేవి. ఈ సంఘటన పై బేగం బజార్ పీస్ లో ఎటువంటి కంప్లైంట్ జరుగలేదు.స్థానికుల ప్రకారం 21వ తేదీ నాడు తెల్లవారుజమున జరిగినట్లు తెలుస్తుంది
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు