బస్సు నదిలో పడి 45 మంది మృతి
ప్రమాదవశాత్తు ఓ ప్రైవేటు బస్సు నదిలో పడటంతో 45 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఘటన ఉత్తరాఖండ్– హిమాచల్ప్రదేశ్ సరిహద్దులో బుధవారం చోటుచేసుకుంది. బస్సు ఉత్తరాఖండ్లోని టునికి వెళ్తుండగా సిమ్లా జిల్లాలోని నెర్వా వద్ద అదుపుతప్పి యమునా ఉపనది టోన్స్లోకి దూసుకెళ్లింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు